Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నదాతలకు శుభవార్త చెప్పిన సీఎం జగన్... పీఎం కిసాన్ నిధుల బటన్ నొక్కుడు

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (12:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులను అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లోకి మంగళవారం జమ చేయనున్నారు. ఏపీ సీఎం జగన్ మూడో విడత కింద ఈ నిధులను జమ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన మంగళవారం గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా నాలుగో యేడాది మూడో విడత వైఎస్ఆర్, పీఎం కిసాన్ నిధులను రైతు ఖాతాల్లోకి జమ చేస్తారు. ఇటీవల పంటల్లో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సీడీ కింద పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం ధనిక అగ్రహార మార్కెట్ యార్డు ఆవరణలో జరిగిన బహిరంగ సభకు సీఎం జగన్ హాజరయ్యారు. 
 
వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ మూడో విడతను సీఎం జగన్ రైతులకు పంపిణీ చేస్తారు. పంటలు నష్టపోయిన రైతులకు సబ్సీడీ ఇచ్చే నిధులను ల్యాప్‌టాప్‌‍లో బటన్ నొక్కి ఆయన వారివారి ఖాతాల్లో జమ చేస్తారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments