Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న్ పై ప్ర‌జ‌లే దాడి చేసే రోజు రాబోతోంద‌ట‌!

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (20:34 IST)
ఏపీ ఆబ్కారీ మంత్రి, డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి నోరు జారారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై త‌ప్పుడు కామెంట్ చేశార‌ని అంద‌రూ నోరు నొక్కుకుంటున్నారు. ఆదేంటంటే... 
 
జగన్మోహన్ రెడ్డి ఏంటంండి దాడి చేసేది... ప్రజలే జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసే రోజు రాబోతుంది...అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అస‌లు ఆయ‌న ఇలా ఎందుకు మాట్టాడారో తెలియ‌క అంద‌రూ త‌ల‌లు బాదుకుంటున్నారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ప్ర‌జ‌లు దాడి చేయ‌డం అంటే ఎలా? ఎందుకు? అనేది అర్ధం కాక తిక‌మ‌క‌ప‌డుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments