Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న్ పై ప్ర‌జ‌లే దాడి చేసే రోజు రాబోతోంద‌ట‌!

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (20:34 IST)
ఏపీ ఆబ్కారీ మంత్రి, డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి నోరు జారారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై త‌ప్పుడు కామెంట్ చేశార‌ని అంద‌రూ నోరు నొక్కుకుంటున్నారు. ఆదేంటంటే... 
 
జగన్మోహన్ రెడ్డి ఏంటంండి దాడి చేసేది... ప్రజలే జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసే రోజు రాబోతుంది...అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అస‌లు ఆయ‌న ఇలా ఎందుకు మాట్టాడారో తెలియ‌క అంద‌రూ త‌ల‌లు బాదుకుంటున్నారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ప్ర‌జ‌లు దాడి చేయ‌డం అంటే ఎలా? ఎందుకు? అనేది అర్ధం కాక తిక‌మ‌క‌ప‌డుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments