Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అప్పులపాలు..కానీ రూ.7 కోట్లతో సీఎం, మంత్రులకు కొత్త కార్లు

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (09:50 IST)
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేనట్లుంది. ఒకవైపు సొమ్ములు లేవంటూనే సోకులకు తగ్గనంటోంది. ఇప్పుడు ఏకంగా ఏడు కోట్లు పెట్టి ముఖ్యమంత్రి కి, మంత్రులకు కార్లు కొనాలని భావిస్తోంది.
 
ముఖ్యమంత్రి జగన్‌, మరికొందరు మంత్రులు, వీఐపీలకు కొత్త వాహనాలను సమకూర్చాలని రాష్ట్ర హోం శాఖ నిర్ణయించింది. మొత్తం 10 వాహనాలకు రూ.6.75 కోట్లను వెచ్చించనున్నట్టు తెలిసింది.

రూ.3.25 కోట్ల వ్యయంతో ఆయుధాలు ప్రయోగించగల 5 స్కార్పియో వాహనాలు.. రూ.3.50 కోట్ల వ్యయంతో మరింత అధునాతనమైన టాటా హెక్సా ఐదు వాహనాలు కొనుగోలు చేసేందుకు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చింది.

మావోయిస్టులతో ముప్పు ఉన్న మంత్రులు, ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే ఐపీఎస్‌ అధికారులకు ఈ వాహనాల్లో కొన్ని కేటాయించనున్నట్లు సమాచారం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments