Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అప్పులపాలు..కానీ రూ.7 కోట్లతో సీఎం, మంత్రులకు కొత్త కార్లు

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (09:50 IST)
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేనట్లుంది. ఒకవైపు సొమ్ములు లేవంటూనే సోకులకు తగ్గనంటోంది. ఇప్పుడు ఏకంగా ఏడు కోట్లు పెట్టి ముఖ్యమంత్రి కి, మంత్రులకు కార్లు కొనాలని భావిస్తోంది.
 
ముఖ్యమంత్రి జగన్‌, మరికొందరు మంత్రులు, వీఐపీలకు కొత్త వాహనాలను సమకూర్చాలని రాష్ట్ర హోం శాఖ నిర్ణయించింది. మొత్తం 10 వాహనాలకు రూ.6.75 కోట్లను వెచ్చించనున్నట్టు తెలిసింది.

రూ.3.25 కోట్ల వ్యయంతో ఆయుధాలు ప్రయోగించగల 5 స్కార్పియో వాహనాలు.. రూ.3.50 కోట్ల వ్యయంతో మరింత అధునాతనమైన టాటా హెక్సా ఐదు వాహనాలు కొనుగోలు చేసేందుకు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చింది.

మావోయిస్టులతో ముప్పు ఉన్న మంత్రులు, ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే ఐపీఎస్‌ అధికారులకు ఈ వాహనాల్లో కొన్ని కేటాయించనున్నట్లు సమాచారం.  

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments