Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంపెడు వైసిపి ఎంపీలు ఉన్న ఏపీకి ఒరిగింది శూన్యం: శైలజానాథ్

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (20:08 IST)
గంపెడు వైసిపి ఎంపిలు ఉన్నా ఎపికి ఒరిగింది శూన్యమన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్. తిరుపతిలో మీడియాతో కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి చింతా మోహన్‌తో కలిసి శైలజానాథ్ మాట్లాడారు. ప్రత్యేక హోదాపై కేంద్రంపై జగన్ ఒత్తిడి తీసుకురావాలన్నారు. 
 
ఎపిలో ఒక మాట.. ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్లు పట్టుకుని ఇంకో మాట మాట్లాడటం వైసిపి ఎంపిలకు మాత్రమే తెలుసునన్నారు. ఏ ముఖం పెట్టుకుని బిజెపి, వైసిపి నేతలు తిరుపతిలో ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.
 
కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుపతి పార్లమెంటును అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్‌కు ఉప ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments