Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంపెడు వైసిపి ఎంపీలు ఉన్న ఏపీకి ఒరిగింది శూన్యం: శైలజానాథ్

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (20:08 IST)
గంపెడు వైసిపి ఎంపిలు ఉన్నా ఎపికి ఒరిగింది శూన్యమన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్. తిరుపతిలో మీడియాతో కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి చింతా మోహన్‌తో కలిసి శైలజానాథ్ మాట్లాడారు. ప్రత్యేక హోదాపై కేంద్రంపై జగన్ ఒత్తిడి తీసుకురావాలన్నారు. 
 
ఎపిలో ఒక మాట.. ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్లు పట్టుకుని ఇంకో మాట మాట్లాడటం వైసిపి ఎంపిలకు మాత్రమే తెలుసునన్నారు. ఏ ముఖం పెట్టుకుని బిజెపి, వైసిపి నేతలు తిరుపతిలో ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.
 
కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుపతి పార్లమెంటును అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్‌కు ఉప ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments