Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద బాధిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (10:35 IST)
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరద ముంచెత్తింది. దీంతో అపార నష్టం ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ వరద బాధిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి పర్యటించలేదన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ గురువారం రాయలసీమ ప్రాంతంలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 
 
ముఖ్యంగా, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఆయన గురు, శుక్రవారాల్లో పర్యటిస్తారు. గురువారం కడప, చిత్తూరు జిల్లాల్లో, శుక్రవారం అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారు. సీఎం తన పర్యటనలో భాగంగా, భారీ వరద నీటి ప్రవాహానికి తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టును కూడా పరిశీలించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments