Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఆర్సీపై ఏం చేద్దాం : ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ రివ్యూ

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (16:19 IST)
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు వీలుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిసారించారు. ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ) అంశాన్ని ఏం చేద్ధామంటూ ఆర్థిక శాఖ అధికారులతో గురువారం ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా, ఇప్పటికే పీఆర్సీపై కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం అధికారులతో చర్చించారు. 
 
ముఖ్యంగా కమిటీ ఇచ్చిన సిఫార్సులను  పరిశీలించి ఎంత మేరకు వేతనాలు పెంచాలనే అంశంపై అధికారుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అలాగే, సీపీఎస్ రద్దు, గ్రామవార్డు సచివాలయ సిబ్బంది సర్వీసులను పర్మినెట్ చేయడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లను సైతం పరిష్కరిస్తే బడ్జెట్‌పై ఎంత భారం పడుతుందనే విషయంపై ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments