Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఆకాంక్షలను నెరవేర్చుతా... జగన్ ట్వీట్ : ఆ మూడింటిపై సీఎం సంతకాలు...

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (12:03 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టారు. ఆయన సచివాలయ ఉద్యోగులు ఘన స్వాగతం పలితారు. ఆ తర్వాత వేదపండితులు ఆయన్ను ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆయన మూడింటిపై సంతకాలు చేశారు. 
 
అందులో ఒకటి ఆశా వర్కర్ల నెల వేతనం రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచే ఫైలుపై సంతకం చేశారు. రెండో సంతకం అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవేకు కేంద్ర అనుమతి కోరుతూ సంతకం చేశారు. మూడో సంతకంగా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించి ఆరోగ్య బీమా పథకం ఫైలుపై సంతకం చేశారు.
 
ఆ తర్వాత ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "ఆ భగవంతుడు, మీ అందరి ఆశీస్సులతో మీ ఆకాంక్షలను నెరవేర్చుతా. మీ అంచనాలకు తగ్గట్టుగా బాధ్యతలను నిర్వహిస్తా" అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments