Webdunia - Bharat's app for daily news and videos

Install App

12న మాచర్లకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాక

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (10:45 IST)
జాతీయ పతాకా ఆవిష్కరణకర్త పింగళి వెంకయ్య కుమార్తెను పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 12వ తేదీన మాచర్ల వస్తున్నారని మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ పిన్నెల్లి రామకృష్ణరెడ్డి, అయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మీడియాకు తెలిపారు. 
 
మాచర్ల వాసి అయినా పింగళి కుమార్తె ఘంటసాల సీతారావమ్మాను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి మచర్ల వస్తున్నారని, అదే రోజు జాతీయ పతాకావిష్కరణగావించి నూరు వసంతాలు అయినా సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని పిన్నెల్లి సోదరులు తెలిపారు. 
 
ముఖ్యమంత్రి అయినా తర్వాత తొలిసారిగా మాచర్ల విచ్చేస్తున్నా వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలికెందుకు పిన్నెల్లి సోదరులు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులు ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్బంగా కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments