Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు జగనన్నతోడు నిధులు విడుదల

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (10:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. జగనన్న తోడు మూడో విడత పథకం కింద లబ్దిదారులకు సోమవారం సొమ్ము విడుదల చేయనున్నారు. 
 
జగనన్న తోడు పథకం మూడో విడత సొమ్ము ఇప్పటికే విడుదల కావాల్సివున్నప్పటికీ ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మృతితో ఈ నిధుల విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం ఈ పథకం కింద 5.10 లక్షల మంది లబ్దిదారులకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం కింద తొలి విడతలో 5.10 లక్షల మంది, రెండో విడతలో 3.70 లక్షల మందికి రుణాలు అందజేస్తారు. మూడో విడతతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 14.16 లక్షల మందికి ఈ పథకం కింద లబ్ది చేకూరనుంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments