Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు జగనన్నతోడు నిధులు విడుదల

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (10:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. జగనన్న తోడు మూడో విడత పథకం కింద లబ్దిదారులకు సోమవారం సొమ్ము విడుదల చేయనున్నారు. 
 
జగనన్న తోడు పథకం మూడో విడత సొమ్ము ఇప్పటికే విడుదల కావాల్సివున్నప్పటికీ ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మృతితో ఈ నిధుల విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం ఈ పథకం కింద 5.10 లక్షల మంది లబ్దిదారులకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం కింద తొలి విడతలో 5.10 లక్షల మంది, రెండో విడతలో 3.70 లక్షల మందికి రుణాలు అందజేస్తారు. మూడో విడతతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 14.16 లక్షల మందికి ఈ పథకం కింద లబ్ది చేకూరనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments