Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఆర్సీపై నివేదికకు సీఎం జగన్ ఆదేశం

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (11:38 IST)
ప్రభుత్వం ఉద్యోగులు 11వ పీఆర్సీ (పే రివిజన్ కమిషన్)ని అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఉద్యమ బాటపట్టేందుకు సైతం సిద్ధంగా ఉన్నారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేసి పీఆర్సీపై నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారు. దీంతో సమీర్ శర్మ 14.29 ఫిట్మెంట్‌తో పీఆర్సీ నివేదికను సీఎం జగన్‌కు అందజేశారు. 
 
అయితే, ఈ నివేదిక తమకు వ్యతిరేకంగా ఉందని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ, 30 శాతం ఫిట్మెంట్ కోసం గట్టిగా పట్టుబట్టారు. అదేసమయంలో ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ, సీఎం దర్శన భాగ్యం వారికి లభించడం లేదు. ఈ క్రమంలో సీఎం జగన్ మంగళవారం సీఎస్ సమీర్ శర్మతో పాటు కొందరు ముఖ్య కార్యదర్శులతో పీఆర్సీపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత పీఆర్సీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments