Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఆర్సీపై నివేదికకు సీఎం జగన్ ఆదేశం

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (11:38 IST)
ప్రభుత్వం ఉద్యోగులు 11వ పీఆర్సీ (పే రివిజన్ కమిషన్)ని అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఉద్యమ బాటపట్టేందుకు సైతం సిద్ధంగా ఉన్నారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేసి పీఆర్సీపై నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారు. దీంతో సమీర్ శర్మ 14.29 ఫిట్మెంట్‌తో పీఆర్సీ నివేదికను సీఎం జగన్‌కు అందజేశారు. 
 
అయితే, ఈ నివేదిక తమకు వ్యతిరేకంగా ఉందని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ, 30 శాతం ఫిట్మెంట్ కోసం గట్టిగా పట్టుబట్టారు. అదేసమయంలో ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ, సీఎం దర్శన భాగ్యం వారికి లభించడం లేదు. ఈ క్రమంలో సీఎం జగన్ మంగళవారం సీఎస్ సమీర్ శర్మతో పాటు కొందరు ముఖ్య కార్యదర్శులతో పీఆర్సీపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత పీఆర్సీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments