Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త గవర్నర్ దంపతులతో సీఎం జగన్ దంపతుల భేటీ

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (19:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త గవర్నరుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు విజయవాడకు బుధవారం రాత్రి చేరుకున్నారు. గురువారం ఉదయం ఆయన్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిలు వెళ్లి కలిశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి జగన్ దంపతులు కొత్త గవర్నర్ నజీర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
 
ఈ సందర్భంగా కొత్త గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ ఓ మొక్కను బహుకరించారు. వైఎస్ భారతి గవర్నర్ సతీమణికి ఓ చీరను కానుకగా ఇచ్చారు. ఆ తర్వాత గవర్నర్ దంపతులతో జగన్, భారతిలు కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై గవర్నర్‌ - సీఎంల మధ్య క్లుప్తంగా చర్చజరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments