Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త గవర్నర్ దంపతులతో సీఎం జగన్ దంపతుల భేటీ

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (19:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త గవర్నరుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు విజయవాడకు బుధవారం రాత్రి చేరుకున్నారు. గురువారం ఉదయం ఆయన్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిలు వెళ్లి కలిశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి జగన్ దంపతులు కొత్త గవర్నర్ నజీర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
 
ఈ సందర్భంగా కొత్త గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ ఓ మొక్కను బహుకరించారు. వైఎస్ భారతి గవర్నర్ సతీమణికి ఓ చీరను కానుకగా ఇచ్చారు. ఆ తర్వాత గవర్నర్ దంపతులతో జగన్, భారతిలు కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై గవర్నర్‌ - సీఎంల మధ్య క్లుప్తంగా చర్చజరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments