Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి పీపుల్స్ రాజధాని ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ...

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2015 (16:45 IST)
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ఆహ్వానం పత్రికను శనివారం ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీన్ని ఆవిష్కరించారు. ఆ సమయంలో మంత్రులకు, అధికారులకు కూడా ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. రేపటి నుంచే శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వాన పత్రాలు ఇచ్చి, పలువురిని ఆహ్వానించనున్నారు.
 
 
ఈ ఆహ్వాన పత్రికను చాలా సింపుల్‌గా, ఎంతో ఆకర్షణీయంగా ముద్రించారు. ఇందులో తొలుత చంద్రబాబు నాయుడు పేరు ఉండగా, ఆతర్వాత అమరావతి పీపుల్స్ రాజధాని, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పేర్లు ఉన్నాయి. చివరి పేజీలో ఏపీ ముఖ్యమంత్రి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ అనే ముద్రించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments