Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ కూడా తప్పుదారి పట్టిస్తున్నారు... లేని హోదా కోసం: మాధవ్

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (18:24 IST)
ఏపీ ప్రత్యేక హోదా కోసం.. సర్ ప్లీజ్.. సర్ ప్లీజ్ అంటూనే వుంటామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. అంతేకాదు, అసెంబ్లీలో ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ సభ్యులందరి చేత ఆమోద ముద్ర వేయించారు. ప్రత్యేక హోదా వచ్చేవరకూ అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
 
ఐతే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జగన్ ప్రభుత్వం కూడా తప్పుదారి పట్టిస్తోందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. అసలు ప్రత్యేక హోదా అనేదే లేదని ఎన్నిసార్లు చెప్పినా లేని హోదాను ఇవ్వమంటూ అడగడం ఏంటంటూ ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రం ప్రత్యేక హోదా అనేది వుంది అని చెపితే దానికోసం తామే ముందుంటామంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా లేని హోదా కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయడం మానుకుంటే మంచిదని అన్నారు. 
 
ప్రత్యేక హోదాతో పారిశ్రామిక రాయితీలు వస్తాయంటూ జగన్ చెప్పిన మాటల్లోనూ వాస్తవం లేదని అన్నారు. దానికీ దీనికీ ఎలాంటి సంబంధం లేదనీ, వాస్తవాలను మాట్లాడితే బాగుంటుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

ఊచకోత, బస్సు దహనం, సామూహిక హత్యల నేపధ్యంలో 23 చిత్రం

మేం అందరి కంటే ధనికులం - కళ్యాణ్ సైలెంట్‌ నిరసన : మెగా అంజనమ్మ ముచ్చట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments