Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్కీ నెంబర్ 8, సచివాలయంలోకి జగన్ జూన్ 8న.... (video)

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (16:38 IST)
సెలబ్రిటీలకు లక్కీ నెంబర్లంటే మహాగురి. ముఖ్యంగా ఈ విషయంలో రాజకీయ నాయకులు, సినీ తారల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి పనికి గుమ్మడికాయలు పగులగొట్టడాలు, దిష్టి తీయడాలు చేస్తూనే లక్కీ నెంబర్లను చూసుకుని మరీ పని ప్రారంభిస్తారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ దోవలో నడుస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. 
 
ఏప్రిల్ 30వ తేదీన ముఖ్యమంత్రి పదవీ ప్రమాణం చేసిన జగన్ మోహన్ రెడ్డి, వచ్చే నెల 8న సచివాలయంలో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్టు జగన్ సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. ఉదయం తొమ్మిది గంటల్లోగా సెక్రటేరియట్లో తన ఛాంబర్లో వైఎస్ జగన్ అడుగు పెట్టనున్నారు.
 
అదేరోజు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సచివాలయం పక్కనే ఉన్న స్థలంలో మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి, ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే మొదటి క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తారని సమాచారం.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments