Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్కీ నెంబర్ 8, సచివాలయంలోకి జగన్ జూన్ 8న.... (video)

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (16:38 IST)
సెలబ్రిటీలకు లక్కీ నెంబర్లంటే మహాగురి. ముఖ్యంగా ఈ విషయంలో రాజకీయ నాయకులు, సినీ తారల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి పనికి గుమ్మడికాయలు పగులగొట్టడాలు, దిష్టి తీయడాలు చేస్తూనే లక్కీ నెంబర్లను చూసుకుని మరీ పని ప్రారంభిస్తారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ దోవలో నడుస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. 
 
ఏప్రిల్ 30వ తేదీన ముఖ్యమంత్రి పదవీ ప్రమాణం చేసిన జగన్ మోహన్ రెడ్డి, వచ్చే నెల 8న సచివాలయంలో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్టు జగన్ సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. ఉదయం తొమ్మిది గంటల్లోగా సెక్రటేరియట్లో తన ఛాంబర్లో వైఎస్ జగన్ అడుగు పెట్టనున్నారు.
 
అదేరోజు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సచివాలయం పక్కనే ఉన్న స్థలంలో మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి, ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే మొదటి క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments