Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కొక్కరు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవాలా.. అక్కాచెల్లెళ్ల జీవితాలు ఏం కావాలి?

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (14:40 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై సెటైర్లు విసిరారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చెప్పులు చూపించి బూతులు తిట్టడమా అంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్లా మన నాయకులు అన్నారు. దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తున్నాడో అంతా చూస్తున్నామని మండిపడ్డారు. 
 
మూడు రాజధానుల వల్ల కాదు.. మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారని.. ఏం చేయలేని వాళ్లు బూతులు తిడుతున్నారని జగన్ ఫైర్ అయ్యారు. ఒక్కొక్కరు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోమని చెబితే అక్కాచెళ్లెళ్ల జీవితాలు ఏం కావాలని అడిగారు. మహిళల జీవితాలు ఏం కావాలి.. సభ్య సమాజానికి ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు.
 
వీధి రౌడీలు కూడా ఇలా మాట్లాడరని.. మంచికి, చెడుకు జరుగుతున్న పోరాటంలో గెలిచేది తామేనని తెలిపారు. ఒక్క జగన్ ను కొట్టడానికి ఎంత మంది ఏకమయ్యారని అన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments