Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కొక్కరు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవాలా.. అక్కాచెల్లెళ్ల జీవితాలు ఏం కావాలి?

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (14:40 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై సెటైర్లు విసిరారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చెప్పులు చూపించి బూతులు తిట్టడమా అంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్లా మన నాయకులు అన్నారు. దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తున్నాడో అంతా చూస్తున్నామని మండిపడ్డారు. 
 
మూడు రాజధానుల వల్ల కాదు.. మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారని.. ఏం చేయలేని వాళ్లు బూతులు తిడుతున్నారని జగన్ ఫైర్ అయ్యారు. ఒక్కొక్కరు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోమని చెబితే అక్కాచెళ్లెళ్ల జీవితాలు ఏం కావాలని అడిగారు. మహిళల జీవితాలు ఏం కావాలి.. సభ్య సమాజానికి ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు.
 
వీధి రౌడీలు కూడా ఇలా మాట్లాడరని.. మంచికి, చెడుకు జరుగుతున్న పోరాటంలో గెలిచేది తామేనని తెలిపారు. ఒక్క జగన్ ను కొట్టడానికి ఎంత మంది ఏకమయ్యారని అన్నారు. 
 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments