Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుందరకాండ పారాయణంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్- కర్నాటక సీఎం యడ్యూరప్ప

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (11:44 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న పట్టువస్త్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. అనంతరం నిన్న రాత్రి ప్రధానమంత్రితో వీడియో కార్ఫెరెన్సులో పాల్గొన్నారు. ఈ రోజు గురువారం తిరుమలలో దేశ సుభిక్షం కోసం జరుగుతున్న సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.
సీఎం జగన్ తో పాటు కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ కలిసి సుందరాకాండ పారాయణంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments