Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుందరకాండ పారాయణంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్- కర్నాటక సీఎం యడ్యూరప్ప

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (11:44 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న పట్టువస్త్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. అనంతరం నిన్న రాత్రి ప్రధానమంత్రితో వీడియో కార్ఫెరెన్సులో పాల్గొన్నారు. ఈ రోజు గురువారం తిరుమలలో దేశ సుభిక్షం కోసం జరుగుతున్న సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.
సీఎం జగన్ తో పాటు కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ కలిసి సుందరాకాండ పారాయణంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: సాయి అభ్యాంకర్.. బాల్టి కోసం రూ.2 కోట్లు అందుకున్నారా?

Sethupathi: పూరి సేతుపతి టైటిల్, టీజర్ విడుదల తేదీ ప్రకటన

NTR: హైదరాబాద్‌లో కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ కు ఎన్టీఆర్

Pawan: హృతిక్, అమీర్ ఖాన్ కన్నా పవన్ కళ్యాణ్ స్టైల్ సెపరేట్ : రవి కె చంద్రన్

OG collections: ఓజీ తో ప్రేక్షకులు రికార్డ్ కలెక్టన్లు ఇచ్చారని దానయ్య ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments