Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న జగన్.. ఛైర్‌లోనే కూర్చుని..?

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (12:22 IST)
ఏపీ సీఎం జగన్ కొన్ని రోజుల పాటు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. లండన్ ట్రిప్ నుంచి తిరిగొచ్చాక ఆయన అస్వస్థతకు గురైనట్లు సమాచారం. 
 
శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో సైతం జగన్ మాట్లాడకుండా, తన ఛైర్‌లో కూర్చుండిపోయారు. అసెంబ్లీలో మంత్రి బుగ్గన మాట్లాడుతుండగా చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసిన సమాచారం జగన్‌కు అందింది. దీనిపై కూడా జగన్ మాట్లాడలేదు.
 
దీనిపై జగన్ పంపిన స్లిప్ ద్వారా బుగ్గన చంద్రబాబు విషయాన్ని సభలో ప్రకటించారు. ఇంకా వైరల్ ఫీవర్ నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని ఆశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments