Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న జగన్.. ఛైర్‌లోనే కూర్చుని..?

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (12:22 IST)
ఏపీ సీఎం జగన్ కొన్ని రోజుల పాటు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. లండన్ ట్రిప్ నుంచి తిరిగొచ్చాక ఆయన అస్వస్థతకు గురైనట్లు సమాచారం. 
 
శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో సైతం జగన్ మాట్లాడకుండా, తన ఛైర్‌లో కూర్చుండిపోయారు. అసెంబ్లీలో మంత్రి బుగ్గన మాట్లాడుతుండగా చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసిన సమాచారం జగన్‌కు అందింది. దీనిపై కూడా జగన్ మాట్లాడలేదు.
 
దీనిపై జగన్ పంపిన స్లిప్ ద్వారా బుగ్గన చంద్రబాబు విషయాన్ని సభలో ప్రకటించారు. ఇంకా వైరల్ ఫీవర్ నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని ఆశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత కూ సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments