Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలి : సీబీఐ

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (11:33 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు మరికొంత సమయాన్ని కోరింది. 
 
ముఖ్యంగా, అక్రమాస్తులతో పాటు సీబీఐ కేసుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి తరపు గతంలో సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్‌పై సీబీఐ స్పందించింది. 
 
జగన్ పిటిషన్‌కు సమాధానం ఇవ్వాల్సిన విచారణాధికారి ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారని, కాబట్టి సకాలంలో కౌంటర్ దాఖలు చేయలేకపోయామని నిన్న ప్రత్యేక కోర్టుకు తెలిపింది. 
 
కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు మరింత గడువు కావాలని కోరింది. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు కేసు విచారణను వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments