Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోరు బావి నుంచి బయటపడ్డ బాలుడు చంద్రశేఖర్‌కు సీఎం రూ.2 లక్షలు

గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని ఉమ్మడివరం గ్రామంలో బోరుబావిలో పడి సురక్షితంగా బయటపడ్డ రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.2 లక్షలు డిపాజిట్ చేశారు. ఈ డబ్బు అతడికి 20 ఏళ్లు వచ్చేసరికి 20 లక్షల రూపాయలు అవుతుందని వెల్లడించారు

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (23:36 IST)
గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని ఉమ్మడివరం గ్రామంలో బోరుబావిలో పడి సురక్షితంగా బయటపడ్డ రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.2 లక్షలు డిపాజిట్ చేశారు. ఈ డబ్బు అతడికి 20 ఏళ్లు వచ్చేసరికి 20 లక్షల రూపాయలు అవుతుందని వెల్లడించారు. 
 
ఇకపోతే బోరుబావులు రాష్ట్రంలో ఎక్కడయినా పూడిక తీసి నీరు లేకుండా అలానే వున్నట్లయితే వాటిని తక్షణమే పూడ్చివేయాలని సూచించారు. ఇందుకు సంబంధంచి అధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేయాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని అన్నారు.

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments