Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోరు బావి నుంచి బయటపడ్డ బాలుడు చంద్రశేఖర్‌కు సీఎం రూ.2 లక్షలు

గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని ఉమ్మడివరం గ్రామంలో బోరుబావిలో పడి సురక్షితంగా బయటపడ్డ రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.2 లక్షలు డిపాజిట్ చేశారు. ఈ డబ్బు అతడికి 20 ఏళ్లు వచ్చేసరికి 20 లక్షల రూపాయలు అవుతుందని వెల్లడించారు

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (23:36 IST)
గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని ఉమ్మడివరం గ్రామంలో బోరుబావిలో పడి సురక్షితంగా బయటపడ్డ రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.2 లక్షలు డిపాజిట్ చేశారు. ఈ డబ్బు అతడికి 20 ఏళ్లు వచ్చేసరికి 20 లక్షల రూపాయలు అవుతుందని వెల్లడించారు. 
 
ఇకపోతే బోరుబావులు రాష్ట్రంలో ఎక్కడయినా పూడిక తీసి నీరు లేకుండా అలానే వున్నట్లయితే వాటిని తక్షణమే పూడ్చివేయాలని సూచించారు. ఇందుకు సంబంధంచి అధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేయాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments