Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు నెల్లూరు - తిరుపతి జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన!

ఠాగూర్
సోమవారం, 19 ఆగస్టు 2024 (08:19 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో కొత్తగా 15 పరిశ్రమలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ సంస్థలు ద్వారా రూ.900 కోట్ల మేరకు పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పరిశ్రమల ద్వారా 2740 మందికి ఉపాధి లభించింది. మరో 1213 కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. 
 
కాగా, సోమవారం తిరుపతికి వచ్చే చంద్రబాబు నాయుడు... శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభిస్తారు. మరో 7 సంస్థలకు శంకుస్థాపనలు చేస్తారు. ఆయా సంస్థల ద్వారా రూ.900 కోట్ల పెట్టుబడితో 2740 మందికి ఉపాధి లభించనుంది. మరో 1213 కోట్ల పెట్టుబడికి ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. సోమవారం నాటి పర్యటనలో భాగంగా, శ్రీ సిటీ బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోవలతో సమావేశమవుతారు. 
 
అలాగే, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా ఆయన పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సోమశిల ప్రాజెక్టును సందర్శిస్తారు. సోమశిలలో వరదలకు దెబ్బతిన్న కట్ట పనులను పరిశీలిస్తారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments