Webdunia - Bharat's app for daily news and videos

Install App

2029 నాటికి అగ్రరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు

Webdunia
బుధవారం, 17 డిశెంబరు 2014 (12:28 IST)
2029 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రరాష్ట్రంగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలోని అపార అవకాశాలను సద్వినియోగం చేసుకుని దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలుపుతామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.  
 
విశాఖలో 'ఫార్చ్యూన్ ఇండియా' ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వ సహకారంపై ఆయన కీలక ప్రసంగం చేశారు.
 
కేవలం 21 రోజుల్లోనే కొత్త పరిశ్రమలకు అవసరమైన అనుమతులన్నీ మంజూరు చేస్తామని చెప్పిన బాబు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments