ప్రయాణీకుడికి సారీ చెప్పిన ఎపి సిఎం చంద్రబాబు నాయుడు

తనవల్ల ఇబ్బందిపడ్డ ఓ సామాన్య వ్యక్తికి సీఎం సారి చెప్పిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ రోజు నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిముందు గంటకు పైగా ప్రజల నుండి వినతులను స్వీకరిస్తుండగా ఆదారిలో రెండు గంటలు పాటు వాహన రాకపోకలను నిలిపివేశారు.

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (22:18 IST)
తనవల్ల ఇబ్బందిపడ్డ ఓ సామాన్య వ్యక్తికి సీఎం సారి చెప్పిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ రోజు నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిముందు గంటకు పైగా ప్రజల నుండి వినతులను స్వీకరిస్తుండగా ఆదారిలో రెండు గంటలు పాటు వాహన రాకపోకలను నిలిపివేశారు. దీంతో హైదరాబాదు నుండి స్వగ్రామం వెళ్ళుతున్న చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం, దిగువ మూర్తిపల్లెకు చెందిన నవీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పక్కనున్న ఎ.రంగంపేట గ్రామం నుండి సుమారు కిలో మీటర్ దూరం కాలినడకన పోతూ సీఎం ఇంటి వద్దకు చేరుకోగా అక్కడ సీఎం ప్రజల నుండి వినతులను స్వీకరిస్తుండగా నవీన్ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. 
 
సీఎం చొరవ తీసుకుని సమస్య ను అర్థం చేసుకుని నవీన్ కు సారీ చెప్పాడు. వెంటనే ట్రాఫిక్‌ని సమస్యను పరిష్కరిచమని పోలీసులను అదేశించారు. దీంతో తన ఇబ్బంది గుర్తించి నందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలిపి వెళ్లిపోయాడా వ్యక్తి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments