Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్ర‌బాబు చిత్ర‌ప‌టంపై చెత్త ప్లేట్లు... మంత్రి గంటా సీరియ‌స్

అమ‌రావ‌తి : స‌చివాల‌యంలోని నాలుగో బ్లాక్‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు చిత్ర‌ప‌టంపై చెత్త‌, ప్లేట్లను విద్యాశాఖ అధికారులు వేశారంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియ‌స్ అయ్యారు. ఘ‌ట‌న‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనికి సంబంధించిన వా

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (20:37 IST)
అమ‌రావ‌తి : స‌చివాల‌యంలోని నాలుగో బ్లాక్‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు చిత్ర‌ప‌టంపై చెత్త‌, ప్లేట్లను విద్యాశాఖ అధికారులు వేశారంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియ‌స్ అయ్యారు. ఘ‌ట‌న‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనికి సంబంధించిన వార్త మీడియాలో రాగానే  ప్ర‌త్యేక‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్య‌నాథ్ దాస్‌తో మాట్లాడి వివ‌రాలు తెలుసుకొన్నారు. 
 
ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌టం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఘ‌ట‌న‌పై విచారణకు ఆదేశించారు. ఘ‌ట‌న‌పై విచారించి నివేదిక ఇవ్వాల‌ని ఇంట‌ర్మీడియ‌ట్ విద్యాశాఖ క‌మిష‌న‌ర్‌ను ఆదేశింశారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని మంత్రి గంటా స్ప‌ష్టం చేశారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోపై చెత్త, ప్లాస్టిక్ ప్లేట్లను వేసిన ఘటనకు సంబంధించి మధ్యాహ్నం అంతా మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments