Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పుడే మోడీ గారికి ఫోన్ కలపమన్నా... సీఎం బాబు, ఎమ్మెల్యే రోజా కామెంట్స్....

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సంభాషించడం, అంతకుముందు 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా మోదీ అపాయిట్మెంట్ దొరకలేదని చెప్పడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శనాస్త్రాలు సంధించారు. ఆమె మాట్లాడుతూ.. ''ఆంధ్రప్రదేశ్ ప్రజలారా... కొం

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (20:27 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సంభాషించడం, అంతకుముందు 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా మోదీ అపాయిట్మెంట్ దొరకలేదని చెప్పడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శనాస్త్రాలు సంధించారు. ఆమె మాట్లాడుతూ.. ''ఆంధ్రప్రదేశ్ ప్రజలారా... కొంచెం కళ్ళు తెరవండి. 
 
మరీ ఎంత వెర్రి పప్పలను చేస్తున్నారో చూడండి. మనం తెలుగు వారిమా... లేక పక్క రాష్ట్రం నుంచి వలస వచ్చిన పరాయి భాష వారిమా. మొన్నేమో డిల్లీకి 29 సార్లు వెళ్ళాను ఒక్కసారి కూడా 
ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు పోన్లో లైన్ కలపమంటే వెంటనే ప్రధాని మంత్రి ఫోన్ లైనులోకి రావటం. 
 
అసలు మన ఆంద్రప్రదేశ్ ప్రజలకు కనపడదూ వినపడదూ అని  జమ కడుతున్నారా
ఆలోచించండి సోదర సోదరీమణులారా?" అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments