Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 'PK'కి అంతుంటే సీఎం అయ్యేవాడు కదా... సీఎం చంద్రబాబు

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగురబోతోంది. ఈ ఎన్నికల్లో సైకిల్ పార్టీ దూసుకుపోయింది. తెదేపా విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖుషీ ఖుషీగా వున్నారు. ఎన్నికల ఫలితాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమ

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (18:30 IST)
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగురబోతోంది. ఈ ఎన్నికల్లో సైకిల్ పార్టీ దూసుకుపోయింది. తెదేపా విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖుషీ ఖుషీగా వున్నారు. ఎన్నికల ఫలితాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.
 
వైకాపా నాయకులు ఎన్నికల ప్రచారం సమయంలో చేసిన వ్యాఖ్యలు వారి ప్రవర్తనను చూపించాయనీ, ఇది ప్రజలు గమనించడంతో పాటు అభివృద్ధి బాటలో ఏపీని తీసుకెళ్లగలిగిన పార్టీ తెదేపా అని గుర్తించారన్నారు. కన్సల్టెంట్లతో సీఎం కుర్చీలో కూర్చోవచ్చు అని అనుకుంటే వాళ్లే అలా కావచ్చు కదా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వైకాపా ప్రశాంత్ కిషోర్(PK)ను సలహాదారుగా పెట్టుకోవడంపై సీఎం స్పందించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments