Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ వరద బాధిత ప్రాంతాల్లోని వాహనదారులకు శుభవార్త!!

ఠాగూర్
గురువారం, 5 సెప్టెంబరు 2024 (13:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో ఉన్న వాహనదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ శుభవార్త చెప్పారు. వరదలో మునిగిన వాహనాల మరమ్మతు ఖర్చులను గణనీయంగా తగ్గించాలని కోరారు. ఈ మేరకు బ్యాంకర్లు, బీమా కంపెనీల మేనేజర్లు, ప్రతినిధులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో వాహనదారుల క్లెయింలను వేగంగా పరిష్కరించాలని, మరమ్మతుల భారం తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
ఇప్పటికే సర్వం కోల్పోయిన వరద బాధితలకు వాహనాల మరమ్మతులు పెనుభారంగా మారకుండా చూడాలని కోరారు. మరమ్మతుల ఖర్చులు తగ్గేలా చూడాలని కోరారు. నీట మునిగిన వాహనాలు, కొట్టుకుపోయిన వాహనాలకు సంబంధించిన క్లెయింలను వేగంగా పరిష్కరించి బాధితులను ఆదుకోవాలని  కోరారు. ప్రభుత్వంతో కలిసి బాధితులను ఆదుకునేందుకు బ్యాంకర్లు, బీమా కంపెనీలు ముందుకు రావాలని ఆయన కోరారు. నిబంధనలు, కొన్ని సడలింపులు చేసి ప్రజలకు కొత్త రుణాలను మంజూరు చేయాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో క్లెయింల దరఖాస్తుకు అవకాశం కల్పించాలని బ్యాంకులు, బీమా కంపెనీల ప్రతినిధులకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments