Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరాకు ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన : చంద్రబాబు

Webdunia
గురువారం, 28 మే 2015 (18:48 IST)
దసరాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ముహుర్త బలం కంటే సంకల్పం బలం ప్రధానమైనదన్నారు. హైదరాబాద్ గండిపేటలో జరుగుతున్న మహానాడులో రాజధానిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
 
జూన్ 6న రాజధానికి భూమిపూజ చేస్తామన్నారు. ఎంతమంది అడ్డువచ్చినా అమరావతి అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రజలంతా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. గొప్ప నగరాలు నిర్మించిన అనుభవం మనకుందని, అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. 

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

Show comments