Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిరిజనులతో కలిసి చిందేసిన చంద్రబాబు నాయుడు- వీడియో వైరల్

సెల్వి
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (19:27 IST)
Chandrababu
ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన గిరిజనులు, ఇతర ఎస్టీ సంఘాలతో బాబు సంభాషించారు. 
 
ఆసక్తికరమైన విషయమేమిటంటే, శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గిరిజనులతో కలిసి చిందులేశారు. బాబు గిరిజనులతో కలిసి వారి సంప్రదాయ బాణీలకు అనుగుణంగా నృత్యం చేస్తూ కనిపించారు. ఈ దృశ్యం చూస్తున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా తన పనిపై సీరియస్‌గా వుండే చంద్రబాబు కాస్త రిలాక్స్‌గా ఉంటూ గిరిజనులతో సరదాగా గడిపారు.
 
అంతేకాదు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన సంప్రదాయ వాయిద్యాన్ని కూడా బాబు మోగించారు. గిరిజనులు తనకు తెచ్చే కాఫీ, తేనె ఉత్పత్తులను కూడా అతను సేకరించారు. బాబు గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేస్తూ, గిరిజనుల సంప్రదాయ వాయిద్యాన్ని మోగిస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించడం ప్రారంభించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments