Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. ఛార్జీషీట్ దాఖలు చేసిన సీఐడీ

సెల్వి
శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (08:00 IST)
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టులో విచారణలో ఉంది. 
 
సిఐడి తన ఛార్జిషీట్‌లో చంద్రబాబు నాయుడును నిందితుడిగా నంబర్‌వన్ (ఎ1), ఆ తర్వాత అచ్చెన్నాయుడును ఎ2గా, గంటా సుబ్బారావును ఎ3గా, మాజీ ఐఎఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణను ఎ4గా పేర్కొంది. 
 
చంద్రబాబు నాయుడుపై సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేయడం ఇదే మొదటి కాదు. గతంలో ఫైబర్ నెట్  అసైన్డ్ భూములకు సంబంధించిన కేసుల్లో అభియోగాలు మోపారు.
 
 టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ ముసుగులో షెల్ కంపెనీల కుంభకోణం, రూ.241 కోట్ల దుర్వినియోగం కారణంగా ఆరోపణలు వచ్చాయి. 
 
ఈ ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు నాయుడుపై సీఐడీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
 
 దాదాపు రెండు నెలలు రాజమండ్రి జైలులో గడిపిన చంద్రబాబు నాయుడు గత ఏడాది అక్టోబర్ 31న విడుదలయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరువు రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా: మెగాస్టార్ చిరంజీవి

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి.. రెండేళ్ల సహజీవనం తర్వాత?

‘కల్కి 2898 AD’ కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా అనే త్రీ వరల్డ్స్ మధ్య నడిచే కథ : డైరెక్టర్ నాగ్ అశ్విన్

వరుణ్ తేజ్ మట్కా న్యూ లెన్తీ షెడ్యూల్ హైదరాబాద్ RFCలో ప్రారంభం

అహో! విక్రమార్క' అంటూ హీరోగా వస్తున్న దేవ్ గిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బాదం పిసిన్‌ను మహిళలు ఎందుకు తీసుకోవాలి?

లవంగం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments