Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (10:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 29వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగాల్సిన ఈ మంత్రివర్గ సమావేశానికి సెప్టెంబరు ఒకటో తేదీకి వాయిదా పడింది. అయితే, ఈ వాయిదాకు గల కారణాలను మాత్రం ప్రభుత్వం అధికారులు వెల్లడించలేదు. కేబినెట్ సమావేశం వాయిదాపై ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. 
 
ఈ ప్రకటనలో ఈ నెల 29వ తేదీన జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని సెప్టెంబరు ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం సదరు సదరు భేటీని వచ్చే ఒకటో తేదీ నిర్వహించనున్నట్టు తెలిపింది. 
 
ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఉద్యోగ సంఘాలు ఆందోళనబాట పట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో అదే రోజున జరగాల్సిన మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments