Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (10:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 29వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగాల్సిన ఈ మంత్రివర్గ సమావేశానికి సెప్టెంబరు ఒకటో తేదీకి వాయిదా పడింది. అయితే, ఈ వాయిదాకు గల కారణాలను మాత్రం ప్రభుత్వం అధికారులు వెల్లడించలేదు. కేబినెట్ సమావేశం వాయిదాపై ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. 
 
ఈ ప్రకటనలో ఈ నెల 29వ తేదీన జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని సెప్టెంబరు ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం సదరు సదరు భేటీని వచ్చే ఒకటో తేదీ నిర్వహించనున్నట్టు తెలిపింది. 
 
ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఉద్యోగ సంఘాలు ఆందోళనబాట పట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో అదే రోజున జరగాల్సిన మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments