Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన ఎంపీ కాదు.. విజిటింగ్ ప్రొఫెసర్ : బీజేపీ ఎంపీలు సెటైర్లు

లోక్‌సభ వేదికగా చేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించిన అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌పై రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఘాటైన విమర్శలు గుప్పిస్తున్నారు.

Webdunia
బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (20:52 IST)
లోక్‌సభ వేదికగా చేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించిన అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌పై రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఘాటైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఎంపీ కాదనీ, విజిటింగ్ ప్రొఫెసర్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. 
 
తొలి విడత బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి అన్యాయం జరిగిన విషయమై లోక్‌సభలోజయదేవ్ ఇటీవల ఘాటుగా ప్రసంగించడం తెలిసిందే. పార్టీ శ్రేణులు ఆయన్ని అభినందనలతో ముంచెత్తడమేకాకుండా, ఏపీలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో జయదేవ్‌ను ఘనంగా సన్మానించారు కూడా. 
 
ఈ విమర్శలను జీర్ణించుకోలేని బీజేపీ నేతలు గల్లా జయదేవ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపీ గల్లా జయదేవ్ ఏం సాధించారని ఆయనకు సన్మానం చేశారో అర్థం కావడం లేదని విమర్శించారు.
 
గుంటూరు లోక్‌సభ నియోజకవర్గానికి నేతృత్వం వహించే ఆయన్ని 'విజిటింగ్ ప్రొఫెసర్' అని ప్రజలు పిలుస్తారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ పార్టీ నేతలకు మాట్లాడే అవకాశమొస్తే అంతకంటే బాగా మాట్లాడతారని, తమతో పొత్తు తెంచుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments