కబడ్డీ ఆటగాడిని ఔట్ చేయబోయి బోర్లాపడిన స్పీకర్ తమ్మినేని

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (15:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభాపతి తమ్మినేని సీతారాం బోర్లాపడ్డారు. కబడ్డీ ఆటగాడిని ఔట్ చేయబోయి బోర్లాపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. వీటిని సబాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన కబడ్డీ అవతారమెత్తాడు. 
 
ఒక జట్టు తరపున కూతకు వెళ్లారు. ముగ్గురిని ఔట్ చేశారు. నాలుగో వ్యక్తిని ఔట్ చేసే ప్రయత్నంలో అదుపతప్పి కాలు జారి బోర్లాపడ్డారు. ఆ వెంటనే సందర్శకులతో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను పైకి లేపారు. అయితే, ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments