Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబడ్డీ ఆటగాడిని ఔట్ చేయబోయి బోర్లాపడిన స్పీకర్ తమ్మినేని

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (15:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభాపతి తమ్మినేని సీతారాం బోర్లాపడ్డారు. కబడ్డీ ఆటగాడిని ఔట్ చేయబోయి బోర్లాపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. వీటిని సబాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన కబడ్డీ అవతారమెత్తాడు. 
 
ఒక జట్టు తరపున కూతకు వెళ్లారు. ముగ్గురిని ఔట్ చేశారు. నాలుగో వ్యక్తిని ఔట్ చేసే ప్రయత్నంలో అదుపతప్పి కాలు జారి బోర్లాపడ్డారు. ఆ వెంటనే సందర్శకులతో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను పైకి లేపారు. అయితే, ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ రేంజ్‌లో సాగుతున్న 'వీరమల్లు' రికార్డులు... పాత రికార్డులు గల్లంతేనా?

Hansika: నటి హన్సిక మోత్వానీ విడాకులకు సిద్ధమైందా..?

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments