Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 10న వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

సెల్వి
మంగళవారం, 5 మార్చి 2024 (14:16 IST)
వైఎస్సార్‌సీపీ తన ఎన్నికల మేనిఫెస్టోను మార్చి 10న విడుదల చేయనున్నట్లు నెల్లూరు ఇంచార్జి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. మార్చి 10న బాపట్లలోని మేదరమెట్లలో పార్టీ సిద్దం సభను నిర్వహిస్తున్నారు. 
 
మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల పది నెలల్లో తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివరిస్తారని, అలాగే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఆవిష్కరిస్తారని తెలిపారు. 
 
మార్చి 10న జరగనున్న సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విజయసాయిరెడ్డి బాపట్లలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments