Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 10న వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

సెల్వి
మంగళవారం, 5 మార్చి 2024 (14:16 IST)
వైఎస్సార్‌సీపీ తన ఎన్నికల మేనిఫెస్టోను మార్చి 10న విడుదల చేయనున్నట్లు నెల్లూరు ఇంచార్జి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. మార్చి 10న బాపట్లలోని మేదరమెట్లలో పార్టీ సిద్దం సభను నిర్వహిస్తున్నారు. 
 
మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల పది నెలల్లో తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివరిస్తారని, అలాగే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఆవిష్కరిస్తారని తెలిపారు. 
 
మార్చి 10న జరగనున్న సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విజయసాయిరెడ్డి బాపట్లలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments