జనసేన తొలి అభ్యర్థి ప్రకటన.. సీటు ఎవరికిచ్చారో తెలుసా?

రాష్ట్ర రాజకీయాలను శాసించే తూర్పుగోదావరి జనసేన పార్టీకి వేదికైంది. కులలాను కలిపే ఆలోచన విధానం అంటూ పార్టీ ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గానిక ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని వర్గాలను కలిపే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (15:31 IST)
రాష్ట్ర రాజకీయాలను శాసించే తూర్పుగోదావరి జనసేన పార్టీకి వేదికైంది. కులలాను కలిపే ఆలోచన విధానం అంటూ పార్టీ ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గానిక ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని వర్గాలను కలిపే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా ఇప్పటివరకూ అభ్యర్ధులను ప్రకటించని జనసేనాని మంగళవారం సంచలన ప్రకటన చేశారు. 
 
అత్యధికంగా కాపు సామాజికవర్గం ఉన్న కోనసీమలో ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా బిసి సామాజిక వర్గానికి చెందిన పితాని బాలకృష్ణను ప్రకటించారు. పితాని బాలకృష్ణ కానిస్టేబుల్‌గా పనిచేసి వాలంటిరీ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లో అడుగుపెట్టారు. తన తండ్రి కానిస్టేబుల్ అని జనసేన తొలి అభ్యర్థి కానిస్టేబుల్ కావడం విశేషం అని పవన్ కళ్యాణ్ వాఖ్యానించారు. పార్టీ  తొలి అభ్యర్థిని తూర్పుగోదావరి నుంచి ప్రకటించడం... అదీ ఓ బిసి అభ్యర్థికి దక్కడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొని ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments