Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు కడప జిల్లా నేతల షాక్.. ఆదినారాయణ బ్రదర్స్ పక్కచూపులు!

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (13:15 IST)
జగన్ మోహన్ రెడ్డికి కడప జిల్లాలో కీలకంగా ఉన్న వైకాపా నేతలైన ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి సోదరులు షాక్ ఇచ్చేలా ఉన్నారు. గురువారం జిల్లా పార్టీ విస్తృస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి సోదరులు డుమ్మాకొట్టారు. వీరి గైర్హాజరీ పార్టీలో చర్చనీయాంశమైంది. వారు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉండి ఉండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. 
 
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పలువురు సీనియర్లు గుడ్ బై చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో జగన్ సొంత జిల్లాకే చెందిన ఆదినారాయణ రెడ్డి సోదరులు ఉండటం గమనార్హం. ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ టీడీపీ నేతలు తెలంగాణలో రైతుల సమస్యలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు టీటీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం టీటీడీపీ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. 
 
మరికొద్దిసేపట్లో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌తో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగత్‌ను నేతలు కలువనున్నారు. విద్యుత్‌ మంత్రి పీయూష్‌ గోయల్‌ను సైతం నేతలు కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments