Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే హౌస్ బిల్డింగ్ లోన్‌లో గోల్‌మాల్ - 49 మంది షోకాజ్ నోటీసులు

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (14:00 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని హౌస్ బిల్డింగ్ లోన్‌లో అవకతవకలు పాల్పడినందుకుగాను తితిదే ఈవో జవహర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి 49 మందికి షోకాజ్ నోటీసులు పంపించారు. 
 
ఒక్కసారిగా దాదాపు 50 మందికి నోటీసులివ్వడం తితిదే చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. నోటీసులు అందుకున్న వారిలో డిప్యూటీ ఈవో నుంచి అటెండర్ స్థాయి ఉద్యోగులు ఉండగా.. మరికొంత మంది ఉద్యోగులకూ నోటీసులు జారీ చేసే అవకాశముంది. కాగా ఇటీవలే ఆర్జిత సేవా టికెట్ల స్కాంలో ఏడుగురు ఉద్యోగులను టీటీడీ డిస్మిస్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments