Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనాకి మరో 88మంది బలి

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (19:23 IST)
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత ఐదు రోజులుగా పది వేలకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,603 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 88 మంది కరోనా బాధితులు మృతిచెందారు.

దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,884కు చేరుకుంది. ఏపీలో ఇప్పటి వరకు 4,24,767 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 99,129 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 3,21,754 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 9,067 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇవాళ ఒక్కరోజే 63,077 మందికి కరోనా పరీక్షలు నిర్వహించడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 36,66,422కు చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments