Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుంచి నిత్యావసర రవాణాకు మరో 57 పార్శిల్​ రైళ్లు

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (12:54 IST)
నిత్యావసర సరకుల రవాణాకు ఏప్రిల్​ 15 నుంచి 25 వరకు మరో 57 పార్శిల్​ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

రైళ్లలో కొవిడ్​-19 చికిత్స కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్​ సేవలు, వైద్య సౌకర్యాలను జీఎం గజానన్​ పరిశీలించారు. నిత్యావసర సరుకుల రవాణాకు ఇప్పటికే 37 పార్శిల్‌ రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే.. మరో 57 పార్శిల్‌ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.

కాకినాడ టౌన్‌- సికింద్రాబాద్‌- కాకినాడ మధ్య ఏప్రిల్‌ 15 నుంచి 25 వరకు 22 సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. రేణిగుంట-సికింద్రాబాద్‌ వయా గుంతకల్‌, రాయచూర్‌ మీదుగా ఈ నెల 16, 18, 20, 22, 24వ తేదీల్లో 10 ప్రత్యేక పార్శిల్‌ రైళ్లను నడుపుతున్నామని రైల్వేశాఖ పేర్కొంది.

లాలాగూడలోని సెంట్రల్ ఆసుపత్రిని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోవిడ్-19 చికిత్స కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సేవలు, వైద్య సౌకర్యాలను పరిశీలించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments