Webdunia - Bharat's app for daily news and videos

Install App

15న ఏపీలో కొత్త జిల్లాల ప్రకటన?

Webdunia
సోమవారం, 13 జులై 2020 (09:32 IST)
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఒక పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా మారబోతోంది. ఇప్పుడున్న 13 జిల్లాలు 25 జిల్లాలు అవుతాయి.

ఈ నెల 15  జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై అధికారికంగా నిర్ణయం ప్రకటించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇది కేవలం లాంఛనమే. అధికారంలోకి రాగానే జిల్లాల విభజన జరుగుతుందని జగన్ 
 
గతంలో చెప్పారు. ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంటు నియోజక వర్గాన్ని ఒక జిల్లా  చేస్తామని చెప్పారు. అంటే ఈ లెక్కన 25 జిల్లాలు అవుతాయి.

ప్రస్తుత జిల్లాల్లో ఒక్కోటి రెండుగానో మూడుగానో విభజితమవుతుంది. జిల్లాల విభజనపై  వైసీపీ నాయకుల, ఎమ్మెల్యేల మనస్సుల్లో ఏముందో తెలియదుగాని ఇప్పటివరకైతే ఎవరూ వ్యతిరేకించలేదు. 
 
కానీ వారిలో ఈ విభజన పట్ల తీవ్ర అసంతృప్తి వున్నట్లు పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ కారణంగా జిల్లాల విభజన జగన్ కు మరిన్ని తల నొప్పులు తెచ్చి పెడుతుందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments