Webdunia - Bharat's app for daily news and videos

Install App

15న ఏపీలో కొత్త జిల్లాల ప్రకటన?

Webdunia
సోమవారం, 13 జులై 2020 (09:32 IST)
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఒక పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా మారబోతోంది. ఇప్పుడున్న 13 జిల్లాలు 25 జిల్లాలు అవుతాయి.

ఈ నెల 15  జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై అధికారికంగా నిర్ణయం ప్రకటించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇది కేవలం లాంఛనమే. అధికారంలోకి రాగానే జిల్లాల విభజన జరుగుతుందని జగన్ 
 
గతంలో చెప్పారు. ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంటు నియోజక వర్గాన్ని ఒక జిల్లా  చేస్తామని చెప్పారు. అంటే ఈ లెక్కన 25 జిల్లాలు అవుతాయి.

ప్రస్తుత జిల్లాల్లో ఒక్కోటి రెండుగానో మూడుగానో విభజితమవుతుంది. జిల్లాల విభజనపై  వైసీపీ నాయకుల, ఎమ్మెల్యేల మనస్సుల్లో ఏముందో తెలియదుగాని ఇప్పటివరకైతే ఎవరూ వ్యతిరేకించలేదు. 
 
కానీ వారిలో ఈ విభజన పట్ల తీవ్ర అసంతృప్తి వున్నట్లు పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ కారణంగా జిల్లాల విభజన జగన్ కు మరిన్ని తల నొప్పులు తెచ్చి పెడుతుందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments