Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడుగుపడటంతో జేబులోనే పేలిపోయిన ఫోన్... యువకుడి దుర్మణం

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (08:58 IST)
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని గొలుగొండ మండలం జోగుంపేటలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో పాటు పిడుగులు కూడా పడ్డాయి. ఆ సమయంలో ఆరు బయట ఉన్న ఒక యువకుడిపై పిడుగుపడింది. దీంతో అతని జేబులో ఉన్న మొబైల్ ఫోన్ పేలిపోయింది. దీంతో ఆయన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడు గాయాలతో తప్పించుకున్నారు. 
 
గొలుగొండ మండలానికి చెందిన సూదవరపు జయంత్ (23) అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి పాతమల్లం పేట నుంచి స్వగ్రామం వస్తుండగా, జోగుంపేటకు వచ్చే సమయానికి వర్షంతో పాటు పిడుగులు కూడా పడ్డాయి. దీంతో అతని జేబులో ఉన్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేరిపోియంది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అతడితో పాటూ వస్తున్న యువకుడికి గాయాలయ్యాయి. అతడికి ప్రాణాపాయం తప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments