పిడుగుపడటంతో జేబులోనే పేలిపోయిన ఫోన్... యువకుడి దుర్మణం

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (08:58 IST)
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని గొలుగొండ మండలం జోగుంపేటలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో పాటు పిడుగులు కూడా పడ్డాయి. ఆ సమయంలో ఆరు బయట ఉన్న ఒక యువకుడిపై పిడుగుపడింది. దీంతో అతని జేబులో ఉన్న మొబైల్ ఫోన్ పేలిపోయింది. దీంతో ఆయన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడు గాయాలతో తప్పించుకున్నారు. 
 
గొలుగొండ మండలానికి చెందిన సూదవరపు జయంత్ (23) అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి పాతమల్లం పేట నుంచి స్వగ్రామం వస్తుండగా, జోగుంపేటకు వచ్చే సమయానికి వర్షంతో పాటు పిడుగులు కూడా పడ్డాయి. దీంతో అతని జేబులో ఉన్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేరిపోియంది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అతడితో పాటూ వస్తున్న యువకుడికి గాయాలయ్యాయి. అతడికి ప్రాణాపాయం తప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments