Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేతలపై పోలీసుల జులుం.. కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఎస్ఐ

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (10:35 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ నేతలు, శ్రేణులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ను పాటిస్తున్నాయి. అయితే, శనివారం నుంచి టీడీపీ నేతలు తమ నిరసనను తెలుపుతున్నారు. ఇందులోభాగంగా, తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో టీడీపీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష టెంట్‌ను స్థానిక పోలీస్ ఎస్ఐ నరసింహా రావు కూల్చివేశారు. 
 
ఈ టెంట్‌లో దీక్ష చేస్తున్న టీడీపీ మాజీ పుర ఉపాధ్యక్షుడు బీరం రాజేశ్వరరావును ఎస్ఐ నరసింహారావు చొక్కా పట్టుకుని బలవంతంగా ఈడ్చుకెళ్లారు. దీంతో రాజేశ్వరరావు, బాబులు ఎస్ఐ నరసింహారావు కాళ్లు పట్టుకుని శాంతియుతంగా చేస్తున్న దీక్షను భగ్నం చేయవద్దని వేడుకున్నప్పటికీ వారు కనికరించలేదు.. తమ పోలీసు కండకావరాన్ని ప్రదర్శించారు. నేతలను బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. ప్రసాద్‌, చంద్రమౌళి రెడ్డి, శివ, శ్రీనివాసులు, చంగారావు, మునేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments