Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఏజెన్సీలో ఆంత్రాక్స్ కలకలం - ఏకంగా 40మందిలో లక్షణాలు

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (17:00 IST)
విశాఖపట్టణం ఏజెన్సీలో అంత్రాక్స్ అలజడి కలకలం రేపింది. పలువురు చిన్నారులతో పాటు ఏకంగా 40 మంది వరకు ఈ వ్యాధి సోకింది. దీంతో స్థానికులతో పాటు అధికారులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ దొరగుడ గ్రామంలో ఈ వ్యాధి వ్యాపించింది. 
 
దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏజెన్సీ జిల్లాలోని అనేక మందికి అంత్రాక్స్ వ్యాధి సోకింది. వీరిలో ఏకంగా 15 మంది వరకు చిన్నారులు ఉండటం గమనార్హం. గత వారం రోజులుగా బాధితులు శరీరంపై కురుపులతో బాధపడుతున్నారు. 
 
ఈ విషయం తెలిసిన రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నమూనాలు బాధితులతో పాటు స్థానికుల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. 
 
ఇప్పటికే ఈ వైరస్ బారినపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాలను విశాఖలోని కేజీహెచ్ మైక్రో బయాలజీ విభాగానికి పంపిస్తున్నట్టు జిల్లా వైద్యాధికారి విశ్వేశ్వర రావు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments