Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఏజెన్సీలో ఆంత్రాక్స్ కలకలం - ఏకంగా 40మందిలో లక్షణాలు

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (17:00 IST)
విశాఖపట్టణం ఏజెన్సీలో అంత్రాక్స్ అలజడి కలకలం రేపింది. పలువురు చిన్నారులతో పాటు ఏకంగా 40 మంది వరకు ఈ వ్యాధి సోకింది. దీంతో స్థానికులతో పాటు అధికారులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ దొరగుడ గ్రామంలో ఈ వ్యాధి వ్యాపించింది. 
 
దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏజెన్సీ జిల్లాలోని అనేక మందికి అంత్రాక్స్ వ్యాధి సోకింది. వీరిలో ఏకంగా 15 మంది వరకు చిన్నారులు ఉండటం గమనార్హం. గత వారం రోజులుగా బాధితులు శరీరంపై కురుపులతో బాధపడుతున్నారు. 
 
ఈ విషయం తెలిసిన రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నమూనాలు బాధితులతో పాటు స్థానికుల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. 
 
ఇప్పటికే ఈ వైరస్ బారినపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాలను విశాఖలోని కేజీహెచ్ మైక్రో బయాలజీ విభాగానికి పంపిస్తున్నట్టు జిల్లా వైద్యాధికారి విశ్వేశ్వర రావు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments