Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసిన భార్య.. మొదటి భార్య రీల్స్ చూశాడని..?

Webdunia
శనివారం, 22 జులై 2023 (21:05 IST)
భర్త మర్మాంగాన్ని రెండో భార్య బ్లేడుతో కోసేసిన ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముప్పాళ్ల గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు.. మనస్పర్థల కారణంగా మొదటి భార్యను దూరం పెట్టేశాడు. ఆపై ఒంటరిగా వున్న ఆనంద్ బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు. 
 
వరమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్న ఆనంద్ బాబు.. మొదటి భార్య వీడియోలను ఇన్ స్టాలో చూస్తుండేవాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వరమ్మకు ఆనంద్ మధ్య గొడవ జరిగింది. ఆపై ఆగ్రహంతో నిద్రిస్తున్న భ‌ర్త‌పై దాడి చేసింది. భ‌ర్త మ‌ర్మాంగాల‌ను బ్లేడ్‌తో కోసి గాయ‌ప‌రిచింది. 
 
తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో బాధితుడిని నందిగామ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి కుటుంబ స‌భ్యులు త‌ర‌లించారు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments