Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసిన భార్య.. మొదటి భార్య రీల్స్ చూశాడని..?

Webdunia
శనివారం, 22 జులై 2023 (21:05 IST)
భర్త మర్మాంగాన్ని రెండో భార్య బ్లేడుతో కోసేసిన ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముప్పాళ్ల గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు.. మనస్పర్థల కారణంగా మొదటి భార్యను దూరం పెట్టేశాడు. ఆపై ఒంటరిగా వున్న ఆనంద్ బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు. 
 
వరమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్న ఆనంద్ బాబు.. మొదటి భార్య వీడియోలను ఇన్ స్టాలో చూస్తుండేవాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వరమ్మకు ఆనంద్ మధ్య గొడవ జరిగింది. ఆపై ఆగ్రహంతో నిద్రిస్తున్న భ‌ర్త‌పై దాడి చేసింది. భ‌ర్త మ‌ర్మాంగాల‌ను బ్లేడ్‌తో కోసి గాయ‌ప‌రిచింది. 
 
తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో బాధితుడిని నందిగామ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి కుటుంబ స‌భ్యులు త‌ర‌లించారు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments