Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదాలు - మరణాల్లో ఏడో స్థానంలో ఆంధ్రప్రదేశ్

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (10:40 IST)
రోడ్డు ప్రమాదాలు, మరణాల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా, గత ఐదేళ్ళకాలంలో ఏపీలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు సంభవించినట్టు కేంద్ర రహదారులు, రవాణా పరిశోధనా విభాగం "భారత్‌లో రోడ్డు ప్రమాదాలు-2020" అనే పేరుతో ఓ నివేదికను తయారు చేసింది. ఇందులో కీలక విషయాలను గణాంకాలతో సహా వివరించింది. 
 
ఈ నివేదిక ప్రకారం గత 2016-20 మధ్యకాలంలో రాష్ట్రంలో 1,16,591 ప్రమాదాలు జరుగగా, 39,180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క 2020 సంపత్సరంలో 19,509 ప్రమాదాలు జరుగగా అందులో 7039 మంది చనిపోయారు. 
 
ఇకపోతే అతివేగం కారణంగా చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొది. 2020లో ఓవర్ స్పీడ్ వల్ల 5,227 మంది మృత్యువాతపడినట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో 11.30 శాతం ఏపీలోనే సంభవించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments