Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్యేలను గొర్రెల్లా కొంటున్న చంద్రబాబు.. జగన్‌కు అండగా ఉంటాం : రఘువీరా

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2016 (11:40 IST)
ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ మందలో గొర్రెలను కొన్నట్టుగా వైకాపా ఎమ్మెల్యేలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేస్తున్నారనీ ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటామని ఆయన చెప్పారు. 
 
ఇదే అంశంపై రఘువీరా మాట్లాడుతూ అనైతికంగా ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం వారి ముర్ఖాత్వానికే నిదర్శనమన్నారు. ఏపీశ్‌లో వైఎస్సార్‌ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం నాయకుడు చంద్రబాబునాయుడు డబ్బులు ఎరచూపి పశువులు, గొర్రెల్లా కొంటున్నాడన్నారు. ఇది అనైతికత చర్యగా అభివర్ణించారు. జగన్‌ తన పార్టీని మూసేసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు అది వేరే పార్టీ నాయకుడి విషయం అంటూ దాటవేశారు. 
 
ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2019 నాటికి కాంగ్రెస్‌ పార్టీ పూర్తిస్థాయిలో పోటీ చేస్తుందన్నారు. ప్రజలు బీజేపీని, టీడీపీని నమ్మలేని స్థితిలో ఉన్నారన్నారు. రాష్ట్రం విడిపోతున్నపుడు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.5 లక్షల కోట్లు ఇస్తామని అపుడు ప్రభుత్వం చెపితే, బీజేపీ ప్రభుత్వం మొండిచేయి చూపిస్తున్నదని మండిపడ్డారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments