Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం!

Webdunia
ఆదివారం, 26 అక్టోబరు 2014 (11:09 IST)
నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని నిర్మించే ప్రాంతంగా తుళ్లూరు మండలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని తుళ్లూరు మండల పరిధిలోనే కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని శనివారం పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 
 
తుళ్లూరుకు కేవలం ఐదు కిలో మీటర్ల దూరంలోనే కృష్ణా నది ప్రవహిస్తోంది. ఇక అమరావతికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం వుంది. విజయవాడకు 25 కిలోమీటర్లు, గుంటూరుకు 33 కిలోమీటర్ల దూరంలో తుళ్లూరు ఉందని ఆయన గుర్తు చేశారు. అలాగే, జాతీయ రహదారిపై ఉన్న మంగళగిరికి ఇది కేవలం 20 కిలో మీటర్ల దూరంలోనే ఉందన్నారు. 
 
ఎటు చూసినా అన్ని రకాలుగా తుళ్లూరు మండలమే కొత్త రాజధానికి అనువుగా ఉందని చంద్రబాబు ప్రభుత్వం అభిప్రాయడింది. రాజధాని నిర్మాణానికి తొలిదశలో ఈ మండలంతో పాటు.. వీజీటీఎంలో 30 వేల ఎకరాల భూమిని సేకరించాలని భావిస్తున్నారు. ఆ దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు