Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధానిపై ప్రకటన : గురువారం 12.17 నిమిషాలకు...

Webdunia
బుధవారం, 3 సెప్టెంబరు 2014 (08:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంపిక ప్రాంతంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక అధికారపూర్వక ప్రకటన చేయనున్నారు. ఇందుకోసం మంచి శుభ ముహుర్తంలో అంటే దశమి గురువారం 12.17 నిమిషాలకు ఈ ప్రకటన చేయనున్నారు. దీంతో రాజధాని ఎంపిక ప్రాంతంపై ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠతకు తెరపడనుంది. 
 
వాస్తవానికి ఈ సస్పెన్స్ ముందుగా అనుకున్న ప్రకారం అయితే మంగళవారమే వీడిపోవాల్సి వుంది. అయితే మంచి ముహూర్తం కోసం గురువారానికి వాయిదా వేశారు. పైగా తండ్రి వర్థంతి కార్యక్రమం కోసం ప్రతిపక్ష నాయకుడు జగన్ ఇడుపులపాయకి వెళ్ళారు. ఆయన లేకుండా ప్రకటించడం భావ్యం కాదని కూడా వాయిదా వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నాడు శాసనసభలో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. విజయవాడ - గుంటూరు మధ్యే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించిన విషయం తెలిసిందే. 

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments