Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప కమలాపురం వార్డులో వైకాపా బోణీ

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైకాపా బోణీ కొట్టింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం నుంచి చేపట్టారు. ఇందులో అధికార పార్టీ అయిన వైకాపా బోణీ కొట్టింది. 
 
ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌పలోని కమలాపురం మున్సిపాలిటీ నుంచి ఈ ఫ‌లితం వెల్ల‌డైంది. క‌మాలపురంలోని 11వ వార్డులో వైసీపీ అభ్య‌ర్థి స‌లీల 250 ఓట్ల తేడాతో విజ‌యం సాధించింది. అలాగే అధికార వైసీపీ ప‌లు మున్సిపాల్టీల‌లో కొన్ని వార్డుల‌లో అధిక్యంలో ఉంది. కుప్పంలో ఒక వార్డులో వైసీపీ అధిక్యంలో ఉంది.
 
అలాగే నెల్లూరు కార్పోరేష‌న్‌లో కూడా 8 స్థానాల‌లో వైసీపీ అధిక్యంలో ఉంది. అలాగే దాచేప‌ల్లి, ద‌ర్శిల‌లో కూడా ఒక్కో వార్డుల‌లో అధికార పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వీటితో పాటు గుర‌జాలలో 6 వార్డుల‌లో వైసీపీ అధిక్యంలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

పెద్ది సినిమా గేమ్ ఛేంజర్ కాబోతోంది.. రామ్ గోపాల్ వర్మ కితాబు

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments