Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప కమలాపురం వార్డులో వైకాపా బోణీ

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైకాపా బోణీ కొట్టింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం నుంచి చేపట్టారు. ఇందులో అధికార పార్టీ అయిన వైకాపా బోణీ కొట్టింది. 
 
ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌పలోని కమలాపురం మున్సిపాలిటీ నుంచి ఈ ఫ‌లితం వెల్ల‌డైంది. క‌మాలపురంలోని 11వ వార్డులో వైసీపీ అభ్య‌ర్థి స‌లీల 250 ఓట్ల తేడాతో విజ‌యం సాధించింది. అలాగే అధికార వైసీపీ ప‌లు మున్సిపాల్టీల‌లో కొన్ని వార్డుల‌లో అధిక్యంలో ఉంది. కుప్పంలో ఒక వార్డులో వైసీపీ అధిక్యంలో ఉంది.
 
అలాగే నెల్లూరు కార్పోరేష‌న్‌లో కూడా 8 స్థానాల‌లో వైసీపీ అధిక్యంలో ఉంది. అలాగే దాచేప‌ల్లి, ద‌ర్శిల‌లో కూడా ఒక్కో వార్డుల‌లో అధికార పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వీటితో పాటు గుర‌జాలలో 6 వార్డుల‌లో వైసీపీ అధిక్యంలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thandel: తండేల్ ట్విట్టర్ రివ్యూ.. నాగ చైతన్య, సాయి పల్లవి నటనకు మంచి మార్కులు

Pushpa 2: పుష్ప ఫ్యాన్.. మహా కుంభమేళాలో డైలాగులతో ఇరగదీశాడు.. వీడియో వైరల్

తండేల్‌కు బెనిఫిట్ షోలు లేవు.. అంత బెనిఫిట్ మాకొద్దు : అల్లు అరవింద్

Latha Mangeshkar: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఐదేళ్లలోనే ఆమె ప్రతిభ అలా..?

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments