Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో చిరుతపులి కలకలం

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (14:00 IST)
తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో మరోమారు చిరుతపులి కలకలం సృష్టించింది. గతంలో ఒకసారి యూనివర్శిటీ ప్రాంగణంలోకి వచ్చిన ఈ చిరుత పులులు... పెంపుడు కుక్కలను చంపేశాయి. సోమవారం రాత్రి మళ్లీ మరోమారు ఈ చిరుతపులులు విద్యార్థినిలు హాస్టల్ సమీపంలో సంచరించినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ విషయం తెలిసిన విద్యార్థులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. తాము వసతి గృహాల్లో ఉండలేమంటూ విద్యార్థులంతా కలిసి వీసీ భవనం వద్ద ఆందోళనకుదిగారు. 
 
హాస్టల్‌లో తమతమ గదుల నుంచి లగేజీలను కూడా వారు తీసుకుని బయటకు వచ్చేశారు. అందువల్ల అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, ప్రాంగణంలో చిరుతల సంచారం ఉందని అందువల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్శిటీ అధికారులతో పాటు పోలీసులు సూచించారు. రాత్రి 7 గంటల తర్వాత వసతి గృహాల నుంచి బయట తిరగొద్దని వారు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments