Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో చిరుతపులి కలకలం

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (14:00 IST)
తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో మరోమారు చిరుతపులి కలకలం సృష్టించింది. గతంలో ఒకసారి యూనివర్శిటీ ప్రాంగణంలోకి వచ్చిన ఈ చిరుత పులులు... పెంపుడు కుక్కలను చంపేశాయి. సోమవారం రాత్రి మళ్లీ మరోమారు ఈ చిరుతపులులు విద్యార్థినిలు హాస్టల్ సమీపంలో సంచరించినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ విషయం తెలిసిన విద్యార్థులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. తాము వసతి గృహాల్లో ఉండలేమంటూ విద్యార్థులంతా కలిసి వీసీ భవనం వద్ద ఆందోళనకుదిగారు. 
 
హాస్టల్‌లో తమతమ గదుల నుంచి లగేజీలను కూడా వారు తీసుకుని బయటకు వచ్చేశారు. అందువల్ల అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, ప్రాంగణంలో చిరుతల సంచారం ఉందని అందువల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్శిటీ అధికారులతో పాటు పోలీసులు సూచించారు. రాత్రి 7 గంటల తర్వాత వసతి గృహాల నుంచి బయట తిరగొద్దని వారు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments