ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో చిరుతపులి కలకలం

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (14:00 IST)
తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో మరోమారు చిరుతపులి కలకలం సృష్టించింది. గతంలో ఒకసారి యూనివర్శిటీ ప్రాంగణంలోకి వచ్చిన ఈ చిరుత పులులు... పెంపుడు కుక్కలను చంపేశాయి. సోమవారం రాత్రి మళ్లీ మరోమారు ఈ చిరుతపులులు విద్యార్థినిలు హాస్టల్ సమీపంలో సంచరించినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ విషయం తెలిసిన విద్యార్థులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. తాము వసతి గృహాల్లో ఉండలేమంటూ విద్యార్థులంతా కలిసి వీసీ భవనం వద్ద ఆందోళనకుదిగారు. 
 
హాస్టల్‌లో తమతమ గదుల నుంచి లగేజీలను కూడా వారు తీసుకుని బయటకు వచ్చేశారు. అందువల్ల అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, ప్రాంగణంలో చిరుతల సంచారం ఉందని అందువల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్శిటీ అధికారులతో పాటు పోలీసులు సూచించారు. రాత్రి 7 గంటల తర్వాత వసతి గృహాల నుంచి బయట తిరగొద్దని వారు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments