Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్లిక్ రోడ్డును సొంత ఎస్టేట్‌లా వాడుకున్న పెద్దిరెడ్డి... చెంపపెట్టులా హైకోర్టు తీర్పు (Video)

వరుణ్
గురువారం, 25 జులై 2024 (22:29 IST)
గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా ఉండేది. ప్రజలు, ప్రైవేటు పార్టీలను తమ ఇష్టానుసారంగా ఆక్రమించుకుని సొంతానికి ఉపయోగించుకున్నారు. సాక్షాత్ ఒక రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రే పబ్లిక్ స్థలాన్ని ఆక్రమించుకుని పక్కా నిర్మాణాలు కట్టుకున్నారు. తమ పార్టీ అధినేత ఆక్రమించుకోగా మేము మాత్రం తక్కువా అన్న చందంగా ఆ పార్టీ నేతలు రెచ్చిపోయారు. ఇలాంటి వారిలో మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. 
 
జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని, అధికారంలో ఉండగా, అధికార మదంతో, ప్రజలకు ఉపయోగపడే రోడ్డుని, తమ సొంత ఎస్టేట్ లాగా వాడుకోవడమే కాకుండా ఏకంగా గేటుకూడా పెట్టేసుకున్నారు. ఈయనకు రాష్ట్ర హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. తన ఇంటి ముందు ప్రజలకు ఉపయోగపడే రోడ్డుకి గేటు పెట్టడంపై అభ్యంతరం తెలిపిన హైకోర్టు, వెంటనే తీసేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో స్పందించిన తిరుపతి మున్సిపల్ అధికారులు సంబంధిత రోడ్డుపై గేటు తొలగించి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఒక ఫ్యూడల్ వ్యవస్థలా నడిపిన జగన్ రెడ్డి, పెద్దిరెడ్డికి, ఈ తీర్పు చెంప పెట్టు వంటిదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments